• Home » Ayodhya Prana Prathista

Ayodhya Prana Prathista

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

Ayodhya: రామయ్యకు భారీగా కానుకలు.. ఇప్పటివరకు వచ్చినవి ఇవే!

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 22న జరగబోయే వేడుకకు కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి.

Ayodhya: ఆ ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం

Ayodhya: ఆ ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం

రామజన్మభూమి వివాదంపై తుది తీర్పును వెలువరించిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం అందింది. 22న జరిగే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు న్యాయమూర్తులను శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది.

  Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

Money Market Timings: అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ట రోజున మనీ మార్కెట్ టైమింగ్స్ ఛేంజ్

అయోధ్యలో రామ మందిర్ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ క్రమంలో తాజాగా సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉన్న మనీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను మార్చుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్‌లాండ్‌లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు.

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Ram Mandir: తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలు

Ram Mandir: తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాలు

దశాబ్దాలపాటు ఎటూ తేలని వివాదానికి ఒక్క తీర్పుతో పరిష్కారం చూపిన అప్పటి న్యాయమూర్తులకు రామ జన్మ భూమి నుంచి ఆహ్వానం అందింది. ఏళ్లుగా నానుతూ వచ్చిన అయోధ్య రామ మందిరం - బాబ్రీ మసీదు కేసులో నవంబర్ 9, 2019న అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.

Ayodhya Ram Mandir: బాల రాముడిని చూశారా.. ఎంత అందంగా ఉన్నాడో..

Ayodhya Ram Mandir: బాల రాముడిని చూశారా.. ఎంత అందంగా ఉన్నాడో..

Lord Ram in Ayodhya Ram Mandir: భారత ప్రజలే కాకుండా.. యావత్ ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో నాలుగు రోజుల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా రామాలయం గర్భగుడిలో బాల రాముడి ప్రతిమను ప్రతిష్ఠించారు ఆలయ నిర్వాహకులు.

Ram Mandir: భద్రతా వలయంలో అయోధ్య.. ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా

Ram Mandir: భద్రతా వలయంలో అయోధ్య.. ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక నిఘా

అయోధ్య రామ్ లల్లా ప్రాణ(Ayodhya Ram Mandir) ప్రతిష్ఠాపన తేదీ సమీపిస్తున్న వేళ.. అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయోధ్య ఆలయ అధికారులకు ఈ మధ్యే ఓ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అయోధ్య మొత్తాన్ని భద్రతావలయంలోకి తీసుకొచ్చారు.

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి