• Home » AV Ranganath

AV Ranganath

AV Ranganath: 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి..

AV Ranganath: 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి..

సిటీ: వర్షాకాల అత్యవసర బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందుగానే సన్నద్ధం కావాలని సూచించారు.

AV Ranganath: చెరువుల సామర్థ్ధ్యంపై అధ్యయనం

AV Ranganath: చెరువుల సామర్థ్ధ్యంపై అధ్యయనం

చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద ప్రవాహం, అలుగులు, అవుట్‌లెట్ల ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు.

AV Ranganath: ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

AV Ranganath: ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పౌరులకు సూచించారు.

AV Ranganath: ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు

AV Ranganath: ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు

ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు హైడ్రా కమిషనర్‌ ఆవుల వెంకటరంగనాథ్‌ విచ్చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిత్యం ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో క్షేత్రస్థాయి పర్యటించి పరిశీలించనున్నారు.

AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం

AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం.. అంటూ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. ‘ప్రజావాణి’లో వచ్చిన ప్రతి పిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

AV Ranganath: రాంకీ కబ్జాపై రంగనాథ్‌ పరిశీలన..

AV Ranganath: రాంకీ కబ్జాపై రంగనాథ్‌ పరిశీలన..

నగరంలో.. ప్రభుత్వ స్థలాలు, భవనాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువు, కుంటలను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హైడ్రా.. మళ్లీ దూకుడు పెంచింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అల్వాల్‌ మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక స్థలాల ఆక్రమణలపై విచారణ ప్రారంభించింది.

Ranganath: హైడ్రా పేరిట సెటిల్‌మెంట్లు  చేస్తే కేసులు పెడతాం

Ranganath: హైడ్రా పేరిట సెటిల్‌మెంట్లు చేస్తే కేసులు పెడతాం

హైడ్రా పేరుతో ఎవరు సెటిల్‌మెంట్లు చేసినా కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఇలాంటివి ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని కోరారు.

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో ఇక సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..

హైడ్రా కమిషనర్‌ ఆవుల వెంకటరంగనాథ్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది హైడ్రా పేరుచెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినచర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

AV Ranganath: ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌ పర్యటన..

ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి