• Home » Atchannaidu Kinjarapu

Atchannaidu Kinjarapu

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు

AP Elections: మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు: అచ్చెన్నాయుడు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్ తల్లిని, చెల్లిని పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకొని వైసీపీ శ్రేణులు మహిళలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని విమర్శించారు.

Atchannaidu: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ మృగాలు

Atchannaidu: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ మృగాలు

ఏపీలో వైసీపీ (YSRCP) మృగాలు ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్నాయని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని పట్టించుకోని జగన్‌ను ఆదర్శంగా తీసుకొని మహిళలపై వైసీపీ గూండాలు పెట్రోల్ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు హక్కుతో ప్రతి ఒక్క మహిళ జగన్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.

AP HighCourt: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ సీరియస్

AP HighCourt: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ సీరియస్

Andhrapradesh: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడం పట్ల ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెంనాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్‌పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈరోజు వరకు వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Atchannaidu: ఎన్నికల్లో లబ్ధి పొందడానికి  శవ రాజకీయాలు చేసిన జగన్

Atchannaidu: ఎన్నికల్లో లబ్ధి పొందడానికి శవ రాజకీయాలు చేసిన జగన్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా పింఛన్‌దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు.

Atchannaidu: ‘ముస్లింలను నమ్మకూడదు’ అన్న వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలి

Atchannaidu: ‘ముస్లింలను నమ్మకూడదు’ అన్న వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలి

Andhrapradesh: నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న ముస్లిం యువతిని వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి అని - ముస్లింలపై జాతి అహంకారంతో జగన్ రెడ్డి అండ్ కో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

Atchannaidu: అదీ న్యూస్ రంగంలో శాంతిస్వరూప్ ముద్ర

Atchannaidu: అదీ న్యూస్ రంగంలో శాంతిస్వరూప్ ముద్ర

Andhrapradesh: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. శాంతిస్వరూప్ వార్తలు చదివితే చదవినట్లుగా కాక.. చెప్పినట్లుగా ఉండేవన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు తెలుగు వార్తలను చదివి తెలుగు భాషకే వన్నె తెచ్చిన చిరస్మరణీయుడు శాంతిస్వరూప్ అని కొనియాడారు.

AP News: అచ్చెన్నాయుడి తల్లి మృతి: చంద్రబాబు, లోకేష్ సంతాపం

AP News: అచ్చెన్నాయుడి తల్లి మృతి: చంద్రబాబు, లోకేష్ సంతాపం

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ మృతి చెందారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడ నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కళావతమ్మ మృతి బాధాకరమన్నారు.

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

AP Elections: సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.

Atchannaidu: జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది

Atchannaidu: జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది

నేడు విధ్వంస జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సామాజిక-సంక్షేమ విప్లవం తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి