• Home » Assam

Assam

Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్

Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్

గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

వర్షాకాలంలో కాలువులు, నదులు దాటే సమయంలో మనుషులు, జంతువులు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. అయితే కొన్ని జంతువులు మాత్రం ఎంతో తెలివిగా నదులను దాటుతుంటాయి. ఉదృతంగా..

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

Assam : అసోం వరదల్లో 37 మంది మృతి

అసోం వరదల్లో మృతుల సంఖ్య 37కు చేరింది. మరొకరు గల్లంతయ్యారు. సుమారు 4 లక్షల మంది వరద ప్రభావానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Assam Police: ఐసీయూలో గన్ సౌండ్.. ఏం జరిగిందంటే..?

Assam Police: ఐసీయూలో గన్ సౌండ్.. ఏం జరిగిందంటే..?

సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

Assam floods: మళ్లీ భారీ వర్షాలు, వరదలు.. 25కి చేరిన మృతులు

రెమాల్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు, వరదలతో ఈశాన్యంలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆ క్రమంలో అసోంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మరణించిన వారి సంఖ్య 25కు చేరింది.

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.

Delhi: నేడు మూడో దశ

Delhi: నేడు మూడో దశ

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.

Guwahati: కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రచారం  బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు.

Guwahati: కాంగ్రెస్‌ ఫేక్‌ ప్రచారం బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు విమర్శలు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి