• Home » Assam

Assam

Lok Sabha polls: 102 స్థానాల్లో ప్రచార వేగం పెంచిన పార్టీలు..!

Lok Sabha polls: 102 స్థానాల్లో ప్రచార వేగం పెంచిన పార్టీలు..!

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగు స్తుండటంతో.. ఎక్కడ ఎవరు పోటీలో ఉండనున్నరో క్లారిటీ రానుంది.

Loksabha Polls: మాజీ కేంద్రమంత్రికి టికెట్ నిరాకరణ.. కాంగ్రెస్ పార్టీకి భర్త రిజైన్

Loksabha Polls: మాజీ కేంద్రమంత్రికి టికెట్ నిరాకరణ.. కాంగ్రెస్ పార్టీకి భర్త రిజైన్

అసోం నౌబోయిచా సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ చంద్ర. ఇతని సతీమణి రాణి కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రిగా పనిచేశారు. రాణికి లోక్ సభ టికెట్ కోసం భరత్ చంద్ర ప్రయత్నించారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక వ్యాఖ్యంతో రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపించారు.

ISIS: ఐఐటీ విద్యార్థి ఉగ్రవాద గ్రూపులో.. దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర!

ISIS: ఐఐటీ విద్యార్థి ఉగ్రవాద గ్రూపులో.. దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర!

ఐఐటీలో(IIT) చదువుతున్న ఓ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాద గ్రూపులో చేరి దేశ వ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడనే విషయం సంచలనం సృష్టిస్తోంది. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.

IIT Student: ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి

IIT Student: ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి

ఓ విద్యార్థి ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అంతే సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఐఐటీ-గౌహతికి చెందిన ఓ విద్యార్థి(IIT-Guwahati student) కావడం విశేషం.

Gold Smuggling: రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

Gold Smuggling: రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా విదేశీ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో చేసిన ఆపరేషన్‌లో రూ.40 కోట్ల విలువైన 61 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

అసోం పర్యటనలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం ప్రధాని మోదీ కజిరంగ జాతీయ పార్క్‌ను సందర్శించారు. సెంట్రల్ కోహురా రేంజ్‌లో గల మిహిముఖ్ ఏరియాలో ఏనుగు మీద ప్రధాని మోదీ సవారీ చేశారు. తర్వాత అక్కడే జీపులో సవారీ చేశారు. ప్రధాని మోదీతో పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

BJP: నేను బతికున్నంత కాలం బాల్య వివాహాలను అనుమతించను: అసోం సీఎం

కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్నీ రోజులు రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగనీయనని స్పష్టం చేశారు.

Muslim Marriage Law: ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

Muslim Marriage Law: ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి (Uniform Civil Code) పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను (Muslim Marriage Registration Law) నియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

Rahul Gandhi: ఆ కేసులో రాహుల్ గాంధీకి మరో దెబ్బ.. సమన్లు జారీ చేసిన సీఐడీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గత నెలలో అసోంలో 'భారత్ జోడో న్యాయ యాత్ర' సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో రాహాల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అసోం సీఐడీ తాజాగా సమన్లు జారీ చేసింది.

Narendra Modi: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ షురూ..ఆ రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన మోదీ

Narendra Modi: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ షురూ..ఆ రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన మోదీ

గౌహతిలో ఈరోజు(ఫిబ్రవరి 19న) ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి