• Home » Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్..

Tirumala Laddu Issue: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..

మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..

AP Elections: సీఎం జగన్ నీటి ప్రాజెక్టులను అటకెక్కించారు: జనసేన నేత కొణతాల రామకృష్ణ

AP Elections: సీఎం జగన్ నీటి ప్రాజెక్టులను అటకెక్కించారు: జనసేన నేత కొణతాల రామకృష్ణ

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. సీఎం జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా చతికిలబడిపోయిందని కొణతాల మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి విజయం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Simhadri Appanna: సింహాద్రి అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు అని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్‌లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

Hyderabad: రాజు గారు సామాన్యుడిలా..ఫ్యామిలీతో కలిసి రైలు ప్రయాణం

Hyderabad: రాజు గారు సామాన్యుడిలా..ఫ్యామిలీతో కలిసి రైలు ప్రయాణం

రాజవంశీయులంటే విలాసవంతమైన జీవితే గుర్తొస్తుంది. అందులోనూ కేంద్ర మంత్రిగా పనిచేస్తే మరింత లగ్జరీగా జీవితం గడుపుతారని అందరూ భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా గడుపుతుంటారు రాజవంశీయుడు, సీనియర్ పొలిటీషన్ ఒకప్పటి కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు.

Ashok Gajapati Raju : సిరిమానోత్సవం రోజు చంద్రబాబుకు బెయిల్‌ రావడం శుభపరిణామం

Ashok Gajapati Raju : సిరిమానోత్సవం రోజు చంద్రబాబుకు బెయిల్‌ రావడం శుభపరిణామం

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు బెయిల్ రావడం శుభపరిణామం అని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ( Ashok Gajapati Raju ) అన్నారు.

Ashok Gajapathi Raju : చంద్రబాబు బరువు పెరిగారంటూ వైసీపీ నేతల వెటకారం..

Ashok Gajapathi Raju : చంద్రబాబు బరువు పెరిగారంటూ వైసీపీ నేతల వెటకారం..

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రికి వెళ్లనీయకపోవటం బుద్ధీ, జ్ఞానం లేని చర్య అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి