Home » Arvind Kejriwal
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు.
ప్రధాని శుక్రవారంనాడు 43 గంటల సేపు ప్రసంగిస్తే అందులో 39 నిమిషాలు ఢిల్లీ ప్రజల్ని, ఆ ప్రజలు అఖండ మెజారిటీతో విజయం కట్టబెట్టిన "ఆప్'' ప్రభుత్వాన్ని దుయ్యబట్టారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
దేశరాజధానిలోని 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కలను తాము సాకారం చేశామని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను కూడా 'శీష్ మహల్' కట్టగలనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
'పూజారి-గ్రంథి సమ్మాన్ యోజన' స్కీమ్ కింద హనుమాన్ ఆలయ మహంత్ పేరును స్వయంగా కేజ్రీవాల్ రిజిస్టర్ చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ 'అబద్ధాల కోరు' అని, పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని హర్దీప్ సింగ్ పురి తాజాగా కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపంలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన ప్రకటన చేశారు. ఆయన తాజాగా పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.