• Home » AP Secretariat Employees Association

AP Secretariat Employees Association

‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి’

‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి’

ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్‌ఎ్‌సవైఎఫ్‌ రాష్ట్ర కన్వీనరు శంకర్‌ డిమాండ్‌ చేశారు.

మానసిక వికాసానికి క ళలు ఉత్తమ మార్గాలు

మానసిక వికాసానికి క ళలు ఉత్తమ మార్గాలు

మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్‌చాన్సలర్‌ క్రిష్ణారెడ్డి అన్నారు.

శ్రీసిటీ తరహాలో ఇండస్ర్టియల్‌ జోన్ల అభివృద్ధి

శ్రీసిటీ తరహాలో ఇండస్ర్టియల్‌ జోన్ల అభివృద్ధి

రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్‌ జోన్లను శ్రీసిటీ తరహాలో అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను

 Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

Manipur: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.

పండుగలా పింఛన్ల పంపిణీ

పండుగలా పింఛన్ల పంపిణీ

మండలంలో పింఛన పంపిణీ పండుగల సాగింది. ఎ.నారాయణపురం, అనంతపురంరూరల్‌, రుద్రంపేట పంచాయితీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ స్థానిక నాయకులతో కలసి ఇంటింటా పింఛన పంపిణీ చేశారు.

CM Revanth Reddy: బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు?

CM Revanth Reddy: బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు?

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్‌ బీజేపీకి వేయించారా..?

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్‌ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్‌ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు..

LokSabha Elections: అధికారం కోసం మోదీ అండ్ కో ఎంతకైనా..

LokSabha Elections: అధికారం కోసం మోదీ అండ్ కో ఎంతకైనా..

ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.

AP News: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

AP News: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినా అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికార వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.

KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!

KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!

Telangana: కరీంనగర్‌లో జరిగే బీఆర్‌ఎస్ ‘‘కదన భేరి’’ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉండనున్నారు. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో మాజీ మంత్రి చికిత్స తీసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి