• Home » AP Employees

AP Employees

Andhra Pradesh: సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. రేపటి నుంచే విధుల్లోకి..

Andhra Pradesh: సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.. రేపటి నుంచే విధుల్లోకి..

అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

Rongali Appalaraju : జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయాం

Rongali Appalaraju : జగన్‌రెడ్డిని నమ్మి మోసపోయాం

ఏపీలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మి మోసపోయామనే భావనతో ఉన్నారని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ( Rongali Appalaraju) అన్నారు.

AP Govt Employees: ఏపీఎస్‌ఈఏ చీఫ్‌ వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

AP Govt Employees: ఏపీఎస్‌ఈఏ చీఫ్‌ వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు

Ashok babu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉద్యోగులు బుద్ధి చెబుతారు

చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి

AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

అక్టోబర్‌ 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు(Salaries) పడలేదని ఏపీ ఉద్యోగులు(AP Employees) ఆందోళన చేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పెన్షన్లు, జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP Politics: ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతున్న జీపీఎస్.. 33 ఏళ్లకే సాగనంపుతారా?

AP Politics: ప్రభుత్వ ఉద్యోగుల్లో కాక రేపుతున్న జీపీఎస్.. 33 ఏళ్లకే సాగనంపుతారా?

జీపీఎస్‌ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఏపీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు.

Venkatramireddy: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల స్పందన....

Venkatramireddy: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల స్పందన....

ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది.

AP High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాపై హైకోర్టు ఏం చూసిందంటే..!

AP High Court: విద్యుత్ ఉద్యోగుల ధర్నాపై హైకోర్టు ఏం చూసిందంటే..!

ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.

Andhra Pradesh : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూళ్లల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం

Andhra Pradesh : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూళ్లల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం

ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి