• Home » AP Employees

AP Employees

Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!

Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!

ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పాం. 47అంశాలపై సీఎస్‌కు లేఖ ఇస్తే 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని అంశాలను కేబినెట్‌లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం

Bopparaju: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది

Bopparaju: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది

ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు.

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

Bopparaju: తుది నిర్ణయం తీసుకుంటాం.. ప్రభుత్వానికి బొప్పరాజు హెచ్చరిక

రాబోయే కాలంలో ఉద్యమం అంతా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దే అని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. పీఆర్సీ సహా అనేక విషయాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు పిలుపునిచ్చారు.

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే..

AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్‌ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని.. అయిన ప్రభుత్వం (Govt.) ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు.

AP News: సీపీఎస్ అమలుపై సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు...

AP News: సీపీఎస్ అమలుపై సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు...

విజయవాడ: ఏపీలో సీపీఎస్ (CPS) అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి