Home » AP Employees
అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
ఏపీలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని నమ్మి మోసపోయామనే భావనతో ఉన్నారని ఏపీసీపీఎస్ ఈఏ అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ( Rongali Appalaraju) అన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
చిలకపలుకులతో జగన్ రెడ్డిని (Cm jagan) వెనకేసుకొచ్చేవాళ్లు 11వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని మాత్రం ముఖ్యమంత్రిని అడగలేరు. జీతాలు, పింఛన్లకు నెలకు రూ.5,500 కోట్ల వరకు చెల్లించాల్సి
అక్టోబర్ 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు(Salaries) పడలేదని ఏపీ ఉద్యోగులు(AP Employees) ఆందోళన చేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పెన్షన్లు, జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీపీఎస్ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ఏపీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తి కాక ముందే ఉద్యోగి వయసు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపిస్తారు. అప్పుడు గ్యారంటీ పెన్షన్ పథకం అమలయ్యే అవకాశం ఉండదు.
ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపీజీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన ఆందోళనలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ నెల 10న ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి ధర్మాసనం సూచించింది.
ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాకు అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..