• Home » AP Employees

AP Employees

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

AP Govt Employees: మరోసారి ఏపీ ఉద్యోగుల ఉద్యమ బాట... డేట్ ఫిక్స్

ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. పీఆర్సీ సహా అనేక విషయాలను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఉద్యోగులంతా కలిసి ఉద్యమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కార్ రావు పిలుపునిచ్చారు.

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు

ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

‘‘దిగి వచ్చి అగ్రిమెంట్‌ చేయండి.. లేదంటే.. ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింప చేస్తాం’’

కడుపు మండి ఉద్యోగులంతా రోడ్డు మీదకు వస్తే ఏం జరుగుతుందో ఒకసారి చరిత్ర చూడండి. యాభై మూడు రోజులుగా ఉద్యమం చేస్తుంటే చర్చలకే ప్రభుత్వం పిలవటం లేదంటే..

AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

AP News: జగన్‌ ఒక్క డీఏ అయినా ప్రకటించారా?: బండి శ్రీనివాస్

సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ (Bandi Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. మాట తప్పడం జగన్‌ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

Bopparaju: నేలపై కూర్చొని బ్రతిమాలం.. అయిన ఇవ్వలేదు..

పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో నేలపై కూర్చొని బ్రతిమలాడామని.. అయిన ప్రభుత్వం (Govt.) ఇవ్వలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆవేదన వ్యక్తం చేశారు.

AP News: సీపీఎస్ అమలుపై సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు...

AP News: సీపీఎస్ అమలుపై సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు...

విజయవాడ: ఏపీలో సీపీఎస్ (CPS) అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bopparaju: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

Bopparaju: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు..

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని బొప్పరాజు అన్నారు.

Tirupathi: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

Tirupathi: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

తిరుపతి: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ (APJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు (Employees) మహాధర్నా (Maha Dharna) చేపట్టారు.

Good News : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెరిగాయ్..  వీరికి మాత్రమే..

Good News : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు పెరిగాయ్.. వీరికి మాత్రమే..

వైసీపీ (YSR Congress) అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (Grama, Ward Sachivalayam Employees) జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి