• Home » AP Election 2024

Image 2
Image 2

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

మొత్తం సీట్లు : 175
పార్టీ ఆదిక్యం గెలుపు మొత్తం
Image 1టీడీపీ + 0 0 0
Image 2వైఎస్ఆర్‌సీపీ 0 0 0
Image 3కాంగ్రెస్ పార్టీ 0 0 0
Image 5ఇతరులు 0 0 0
పార్టీ గెలుపు
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151
Image 1తెలుగుదేశం పార్టీ 23
Image 5జనసేన పార్టీ 1
Image 3భారతీయ జనతా పార్టీ 0
Image 4భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 0
పార్టీ గెలుపు
Image 1తెలుగుదేశం పార్టీ 102
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67
Image 3భారతీయ జనతా పార్టీ 4
Image 5ఇతరులు 2

AP Election 2024

AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు.

 Mla Pinnelli: మాచర్లలో పిన్నెల్లి అనుచరుల రౌడీయిజం

Mla Pinnelli: మాచర్లలో పిన్నెల్లి అనుచరుల రౌడీయిజం

పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్‌ అలియాస్‌ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.

 AP Elections: నగరిలో నువ్వా నేనా..?

AP Elections: నగరిలో నువ్వా నేనా..?

నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్‌ జోరందుకుంది. కౌంటింగ్‌కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్‌ పెడుతున్నారు. పోలింగ్‌ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్‌లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!

మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు.

AP ELECTIONS : దొరికినంతా తినేశారా..?

AP ELECTIONS : దొరికినంతా తినేశారా..?

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్‌ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)లు..

AP ELECTIONS : ఉద్యోగుల ఓటు ఎవరికో..?

AP ELECTIONS : ఉద్యోగుల ఓటు ఎవరికో..?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ భారీగా జరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తానని, పాతపెన్షన విధానంను పునరుద్ధరిస్తానని, మెరుగైన పీఆర్‌సీ, పెండింగ్‌ లేకుండా డీఏలు చెల్లిస్తామని, ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయుడికి సొంత ఇల్లు కట్టించి ...

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన  ఆరోపణలు

AP Elections2024: సీఎస్ కుమారుడి భూదోపిడిపై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు

దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.

AP Elections2024: పిన్నెల్లి మా ఫ్యామిలీని చంపేస్తాడు..చంద్రబాబు అండ మాకు కావాలి: టీడీపీ నేత మాణిక్యరావు

AP Elections2024: పిన్నెల్లి మా ఫ్యామిలీని చంపేస్తాడు..చంద్రబాబు అండ మాకు కావాలి: టీడీపీ నేత మాణిక్యరావు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత మాణిక్యరావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు. ఈ విషయంపై మాణిక్యరావు ఆదివారం ఏబీఎన్‌తో తన ఆవేదనను పంచుకున్నారు.

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

AP News: పిన్నెల్లి బాధితుడు నోముల మాణిక్యాల రావు ఫిర్యాదు.. నిరాకరించిన మంగళగిరి పోలీసులు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత మాచర్లలో పెద్దఎత్తున అల్లర్లు, అరాచకాలు జరిగిన సంగతి తెలిసిందే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పాల్పడిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నోముల మాణిక్యాల రావుని (Manikya Rao) పిన్నెల్లి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా హింసించి కొట్టారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఎందుకంటే..?

CM Revanth Reddy: సీఎం రేవంత్‌ను కలిసిన బాలయ్య.. ఎందుకంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని (Revanth Reddy) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. ఈ భేటీలో భాగంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి