• Home » AP Election 2024

Image 2
Image 2

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

మొత్తం సీట్లు : 175
పార్టీ ఆదిక్యం గెలుపు మొత్తం
Image 1టీడీపీ + 0 0 0
Image 2వైఎస్ఆర్‌సీపీ 0 0 0
Image 3కాంగ్రెస్ పార్టీ 0 0 0
Image 5ఇతరులు 0 0 0
పార్టీ గెలుపు
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151
Image 1తెలుగుదేశం పార్టీ 23
Image 5జనసేన పార్టీ 1
Image 3భారతీయ జనతా పార్టీ 0
Image 4భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ 0
పార్టీ గెలుపు
Image 1తెలుగుదేశం పార్టీ 102
Image 2వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67
Image 3భారతీయ జనతా పార్టీ 4
Image 5ఇతరులు 2

AP Election 2024

AP Election Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బంద్..

AP Election Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బంద్..

ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు.

Pinnelli: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

Pinnelli: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడైన నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.

AP ELECTIONS : రేపే కౌంటింగ్‌

AP ELECTIONS : రేపే కౌంటింగ్‌

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన ప్రారంభమైంది. జిల్లాలో అనంతపురం పార్లమెంటుతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం(అర్బన), కళ్యాణదుర్గం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ కౌంటింగ్‌ ప్రక్రియకు జేఎనటీయూలో ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గత కొన్ని రోజులుగా కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ...

AP ELECTIONS : పొరపాట్లు చేయకండి

AP ELECTIONS : పొరపాట్లు చేయకండి

ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌, భద్రతా చర్యలపై తీసుకున్న చర్యలు గురించి ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ హాల్‌లో ఏచిన్న గొడవ జరగకూడదని, ఎవరైన కావాలని చేస్తే వారిపై చట్టప్రకారం ...

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

ఏపీ సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న(శనివారం) మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP Elections2024: పోస్టల్ బ్యాలెట్‌పై రేపు సుప్రీంలో విచారణ

AP Elections2024: పోస్టల్ బ్యాలెట్‌పై రేపు సుప్రీంలో విచారణ

పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో సుప్రీంకోర్టును (Supreme Court) వైసీపీ (YSRCP) ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టనున్నది.

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై రేపు సుప్రీంలో విచారణ

మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి.. తాజాగా ఇండియా టుడే తన సంచలన సర్వేను రిలీజ్ చేసింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి