• Home » Ananthapuram

Ananthapuram

Ananthapuram News: వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

Ananthapuram News: వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మాదినేని మహేశ్‌ హత్య కేసును పోలీసుల ఛేదించారు. వ్యాపారంలో విభేదాలతోనే.. హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: బస్సు ఎక్కడానికి  వెళ్తూ...

Ananthapuram News: బస్సు ఎక్కడానికి వెళ్తూ...

బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

ఈ ఏడాది అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లైంది. అరటికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టన్ను అరటికి రూ.21వేలు పలుకుతోంది

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి