Home » Anand mahindra
విమానం గాల్లో ఎగురుతుంది. విల్లా భూమిపై ఉంటుంది. మాకు ఆ మాత్రం తెలియదా అంటారా.. అయితే కాస్త మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి.
జమ్మకశ్మీర్లో హిమపాతం కురుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. రక్తం గడ్డకట్టే స్థాయిలో చలి ఉన్నప్పటికీ.. ఆ చల్లని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రదేశంలో ఇద్దరు చిన్నారులు రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మరింత అందంగా, మనసు ఉప్పొంగుతున్న భావన కలుగుతుంది.
కోట్లాది రామ భక్తుల కళ సోమవారంతో నెరవేరింది. శ్రీరామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యలో కొలువుదీరాడు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు 7 వేల మందికిపైగా అతిథులను ఆహ్వానించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు.
తాజాగా ఒక కుర్రాడు ట్రాక్టర్ నడుపుతున్న తీరుకు ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త ఆహార పదార్థాలు, డ్రింక్స్ పట్ల అందరూ ఆకర్షితులవుతున్నారు. కేవలం వాటిని తినడం మాత్రమే కాదు.. వాటి తయారీ విధానం, తయారు చేసే వారి ప్రతిభ గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వింత వింత వస్తువులు, వాహనాలు తయారు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఆటోలను కార్ల తరహాలో మారిస్తే.. మరికొందరు కార్లను వింత వింత ఆకారాల్లో తయారు చేస్తుంటారు. అలాగే ఇంకొందరు...
ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్లకు అలవాటు పడి కొత్త కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఫాస్ట్ ఫుడ్కే అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సాంప్రదాయక వంటలు చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తుంటారు. మరికొందరు...
ఎప్పుడూ ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి మాంచి మోటివేషన్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(Rajivgandhi International Airport)లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత స్మార్ట్ బ్యాగేజీ ట్రాలీలు(Smart Trolley)అందుబాటులోకి వచ్చాయి.