• Home » Anakapalli

Anakapalli

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు.

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

Nara Lokesh: యలమంచిలిలో హోరెత్తుతున్న లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు

Andhrapradesh: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌న వీసీఐసీ కారిడార్ భూ నిర్వాసితులు కలిశారు.

Purandeswari: వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

Purandeswari: వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది

ప్రభుత్వ విధి విధానాలు అవినీతిని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పటం మానేసి నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఆరోపణలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.

Anakapalli: భర్త హత్య కేసు.. భార్య, ప్రియుడి అరెస్ట్

Anakapalli: భర్త హత్య కేసు.. భార్య, ప్రియుడి అరెస్ట్

అనాకపల్లి(Anakapalli)లో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

AP Police: అన‌కాప‌ల్లిలో సైనికుడిపై పోలీసుల దౌర్జ‌న్యం..

AP Police: అన‌కాప‌ల్లిలో సైనికుడిపై పోలీసుల దౌర్జ‌న్యం..

ఫోన్‌లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో చోటు చేసుకుంది. యలమంచిలి మండలం, రేగుపాలెంకు చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్‌, బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి