Home » Amberpet
గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.
హైదరాబాద్లోని అంబర్పేట్ చౌరస్తాలో మహీంద్రా షోరూమ్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
హైదరాబాద్ అంబర్పేట్ చౌరస్తాలో మహీంద్రా సర్వీసింగ్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు.
అంబర్పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) లేఖ రాశారు.ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
హ్యాండ్లోన్ వేధింపుల కారణంగా అంబర్పేటలో రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
నగరంలోని అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ను ఏం చేశారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆ అటు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతోపాటు సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ రివాల్వర్కు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
గన్ మిస్సింగ్ కేసులో అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గన్ ఎక్కడపెట్టానో తెలీదంటూ ఎస్ఐ చెబుతున్నట్లు సమాచారం.
మూసరంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. కుమారుడిని గొంతు నులిమి చంపేసి.. ఆపై ప్రియుడితో కలిసి బాలుడి మృతదేహాన్ని పారేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ దారుణం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఛీదరణకు గురైన కాంగ్రెస్(Congress) పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 17 రౌండ్ల లెక్కింపు జరగగా 3 రౌండ్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.