Home » Ambati Rambabu
ప్రారంభం అయ్యి అవగానే ఏపీ అసెంబ్లీ హాట్ హాట్గా నడిచింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి అవాంఛనీయంగా వ్యవహరిస్తున్నారని ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు.
చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటే అని ...చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని తనకు అనిపిస్తుందన్నారు.
ఇటీవల ఓ సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ జలయజ్ఞంతో పాటు మద్యపాన నిషేధం కూడా చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ప్రజలు వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు తాగి మాట్లాడుతున్నారా అంటూ నిలదీస్తున్నారు. అసలు ఆయన సోయలో ఉండే వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా మండిపడుతున్నారు.
‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి..
‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని కౌంటర్ ఎటాక్ చేశారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...
వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతోంది. ఇరిగేషన్ మంత్రికి పిచ్చి పట్టింది. మంత్రి అన్న విషయం మరచి టీ షర్టులు వేసుకుని కులకడం, డాన్సులు వేసి కులకడం తప్ప మరేమీ లేదు. అర్ధరాత్రిలో మహిళలకు ఫోన్లు చేయడం.. పడుకుని ఉండే ఆడవాళ్లును లేపడంపై ఉండే చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టులపైన పెట్టుంటే సంతోషం.