Home » Amaravati farmers
రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కలిగించాలి.
రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.
కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో ప్రగతిని సాధించిందని, గతంలో రైతులు మరియు మిల్లర్లకు ఉన్న బకాయిలను చెల్లించడంలో కీలకపాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అకాల వర్షాలు వల్ల రైతులలో ఆందోళనలు ఉండగా, అదనపు టార్గెట్లు కేటాయించడం ద్వారా సహాయం అందించారు.
అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన పర్యటించారు. మోదీ పర్యటన వేళ జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో విచారిస్తున్నా
MP Kalisetti Appalanaidu: జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువచ్చారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు.
దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది
అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి 50 వేల ఎకరాలు భూసమీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విమానాశ్రయం, స్టేడియం, రైల్వే మార్గాలు వంటి ప్రాజెక్టులకు భూమి అవసరమని తెలిపిన సీఎం చంద్రబాబు, రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది
అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది
Home Minister Anitha: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోం మంత్రి అనిత మండిపడ్డారు.