Home » Akhilesh Yadav
Cricket: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Nitish Kumar: బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనాభా నియంత్రణ’ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. చదువుకున్న మహిళలకు గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్యప్రదేశ్లోని...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల కోసం బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమితో సమాజ్వాదీ పార్టీ సంబంధాలు కొనసాగించే అవకాశాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ పోస్ట్లో ఆయన తిరిగి పీడీఏ ప్రస్తావన చేశారు. 'ఇండియా' కూటమి ఊసెత్తలేదు.
కాంగ్రెస్ పార్టీపై సమాజ్వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.
వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కూటమి విజయవంతంగా మూడు సమావేశాలు...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.