Home » Airport
పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు.
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ట్రాక్ ఇమిగ్రేషన్ -ట్రస్డెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ-టీటీపీ) అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వర్చువల్గా ప్రారంభించారు.
తిరుపతి(Tirupati)లో జరిగిన పెను విషాదం, వైకుంఠ ఏకాదశి పర్వదినం వెరసి వీఐపీల తాకిడితో విమానాశ్రయం గురువారం కిటకిటలాడింది. బాధితులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ సీఎం జగన్ వేర్వేరుగా తిరుపతి పర్యటనకు వచ్చారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం విదేశీ ప్రయాణికుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపఽథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను, కొత్తగా కట్టేవాటినీ, ప్రతిపాదన దశలో ఉన్నవాటినీ తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికురాలు హల్చల్ చేసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను నిర్దిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు..
రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి విమానాల్లో వచ్చే యాత్రికుల కోసం శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక సంస్థ సమాచార, రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.