Home » Air india
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్ ట్రస్టును..
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా ట్రస్ట్, సన్స్ ముందుకొచ్చాయి. ఈ మేరకు ముంబై వేదికగా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాయి.
అహ్మదాబాద్ విమానప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలను వినియోగిస్తున్న ఎయిర్లైన్స్ సంస్థలు ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే మీట(ఫ్యూయల్ కంట్రోల్
ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో పక్షపాత వైఖరి కనిపిస్తోందని, పైలట్ల తప్పిదం ఉందనే అర్థం వచ్చేలా ఉందని అసోసియేషన్ పేర్కొంది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లు అగిపోయాయి. స్విచ్ ఎందుకు ఆపు చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా, తాను స్విచ్ఛాఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడు.
Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.
అహ్మదాబాద్లో అత్యంత ఘోర విషాదానికి కారణమైన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం పనితీరును ఎయిరిండియా సమర్థించింది.
భద్రతా విధానాలపై ఏవియేషన్ అధికారులను ఎంపీలు ప్రశ్నించారని, బీసీఏఎస్ తక్షణ ఆడిట్ జరపాలని పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. డీజీసీఏ పనితీరును కూడా ఎంపీలు ప్రశ్నించారు.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
Air India Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన రెండవ రోజే మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. జూన్ 14వ తేదీన బోయింగ్ 777 విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వియన్నా బయలుదేరింది.