• Home » Air india

Air india

Air India Plance Crash: తప్పుడు ప్రచారం తగదు.. పాశ్చాత్య మీడియాకు కేంద్ర మంత్రి చురకలు

Air India Plance Crash: తప్పుడు ప్రచారం తగదు.. పాశ్చాత్య మీడియాకు కేంద్ర మంత్రి చురకలు

జూన్ 12న జరిగిన ఘోర దుర్ఘటనపై వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పైలట్ల తప్పదమే కారణమన్న విధంగా కథనాలు వెలువరించింది. రెండు ఇంజన్లకూ వెళ్లే ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్‌లను కెప్టెన్ ఆపేసినట్టు ఒక యూఎస్ అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.

Air India Plane Crash: విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం

Air India Plane Crash: విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం

Air India Plane Crash: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి .. ప్రమాదానికి మధ్య లెక్కలు సరిపోవటం లేదని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ క్యాప్టన్ ఈషన్ ఖలీద్ అన్నారు. ఒక సెకన్ తేడా మీడియా ప్రచారం తప్పని తేలుస్తుందన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో పలు కీలక విషయాలు చెప్పారు.

Air India Express Emergency: ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

Air India Express Emergency: ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది

Air India Crash: రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పైలట్ల సంఘం లీగల్ నోటీసు

Air India Crash: రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పైలట్ల సంఘం లీగల్ నోటీసు

ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పదమే కారణమంటూ నిరాధార కథనాలు ప్రచురించడాన్ని ఎఫ్ఐపీ తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Tata Group Air India Trust: 500 కోట్లతో టాటా గ్రూపు చారిటబుల్‌ ట్రస్టు

Tata Group Air India Trust: 500 కోట్లతో టాటా గ్రూపు చారిటబుల్‌ ట్రస్టు

ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్‌ ట్రస్టును..

Tata Group Trust: ఏఐ విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్

Tata Group Trust: ఏఐ విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా ట్రస్ట్, సన్స్ ముందుకొచ్చాయి. ఈ మేరకు ముంబై వేదికగా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాయి.

Aviation Safety: ఇక ఇంధన మీటల తనిఖీలు

Aviation Safety: ఇక ఇంధన మీటల తనిఖీలు

అహ్మదాబాద్‌ విమానప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ విమానాలను వినియోగిస్తున్న ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే మీట(ఫ్యూయల్‌ కంట్రోల్‌

Air India Plance Crash: ఆ పైలెట్లు బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పాసయ్యారు: ఏఐ సీఈఓ

Air India Plance Crash: ఆ పైలెట్లు బ్రీత్ అనలైజర్ ఫలితాల్లో పాసయ్యారు: ఏఐ సీఈఓ

ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో పక్షపాత వైఖరి కనిపిస్తోందని, పైలట్ల తప్పిదం ఉందనే అర్థం వచ్చేలా ఉందని అసోసియేషన్ పేర్కొంది.

Air India Plane Crash: విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావొద్దు... కేంద్ర మంత్రి

Air India Plane Crash: విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావొద్దు... కేంద్ర మంత్రి

ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు అగిపోయాయి. స్విచ్ ఎందుకు ఆపు చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా, తాను స్విచ్ఛాఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడు.

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

Air India Plane Crash: విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి