Home » AI Technology
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రతి రంగంలోనూ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అది ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి..
మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..
మెటా సంస్థ ఫేస్బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
ఉమా కాల్ చేసినట్లు ఏఐ ద్వారా అతని వీడియోతో కాల్ రావడంతో సదరు టీడీపీ నాయకుడు రూ.35 వేలు డబ్బును పంపారు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని నమ్మబలికాడు దుండగుడు.
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్కు ఇండియన్ బిజినెస్ హెడ్గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.
కృత్రిమ మేధస్సు (AI) టెక్ ప్రపంచాన్ని వేగంగా ఆక్రమిస్తోంది. గూగుల్ DORA విభాగం తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 మంది టెక్ నిపుణుల్లో దాదాపు 90% మంది తమ రోజువారీ పనుల్లో ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. ఇంకా దీని గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు ఇలా చేశారు.. ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథేంటీ.. తదితర వివరాల్లోకి వెళితే..
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్తో పాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్లో భాగం చేసింది.
తెలంగాణను ప్రపంచానికి కృత్రిమ మేధ (ఏఐ) రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.