• Home » Ahmedabad

Ahmedabad

PM Modi: అహ్మదాబాద్ పర్యటనకు..

PM Modi: అహ్మదాబాద్ పర్యటనకు..

Ahmedabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు వెళ్లనున్నారు.

Boeing 787-8 Dreamliner: డ్రీమ్‌లైనర్‌.. డిజాస్టర్‌..!

Boeing 787-8 Dreamliner: డ్రీమ్‌లైనర్‌.. డిజాస్టర్‌..!

బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు.

Ahmedabad Plane Crash: అసలేం జరిగింది..!?

Ahmedabad Plane Crash: అసలేం జరిగింది..!?

అహ్మదాబాద్‌లో బోయింగ్‌ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు.

Air Traffic Control: ఎమర్జెన్సీలో..  మేడే

Air Traffic Control: ఎమర్జెన్సీలో.. మేడే

విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్‌.. సంబంధిత ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ (ఏటీసీ)కి మేడే కాల్‌ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.

Ahmedabad: కాబోయే డాక్టర్లు.. కల చెదిరి..

Ahmedabad: కాబోయే డాక్టర్లు.. కల చెదిరి..

వారంతా కాబోయే వైద్యులు.. ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణం పోసి కాపాడేవారు.. సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఆ భవనంపై విమానం కుప్పకూలడంతో వారు కన్న కలలు చెదిరిపోయాయి.

Ahmedabad: మాటలకందని విషాదం

Ahmedabad: మాటలకందని విషాదం

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Tata Group: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం

Tata Group: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..

Air India Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..

Air India Plane crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.

Air India Plane crash: విమానం టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. జరిగింది ఇదే..

Air India Plane crash: విమానం టేకాఫ్ నుంచి కూలిపోయే వరకు.. జరిగింది ఇదే..

అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి