Home » Ahmedabad
అహ్మదాబాద్లో జరిగిన దారుణ విషాద విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకూ విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరన్నది ఒకసారి పరిశీలిద్దాం.
ఊహాప్రపంచం.. కళ్ల ఎదుట వాస్తవమై నిలిస్తే ఎలా ఉంటుంది? సాధారణంగా, కళాప్రపంచంలో ఈ మాటలు వింటూ ఉంటాం. కానీ, ఓ కఠిన వాస్తవానికి, ఓ ఘోర విపత్తుకు ఆ ఊహాప్రపంచం అద్దం పడితే..
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్పిట్ వంటి కీలక సమాచారం బ్లాక్బాక్స్లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్ను రూపొందిస్తారు.
అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
విమానంలో ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ రన్ అవుతుంది అంటున్నారు.. ఆది తప్పు. రెండు ఇంజన్లు ఒకేసారి రన్ అవుతుంటాయి. పక్షులు అడ్డు రావడం అనేది కూడా కారణమే కాదు.. ఇది ప్రతీ ఎయిర్పోర్ట్లో ఉండే సమస్యనే..
విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.
Ahmedabad Plane Crash: దేశంలో ఇప్పటి వరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిందని తెలిపారు.
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. లండన్కు వెళ్తున్న ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 242 మంది చనిపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
PM Modi: అహ్మదాబాద్ సమీపంలో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పరిశీలించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఎయిరిండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..