• Home » Agriculture

Agriculture

Bhu Bharati  Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

Bhu Bharati Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

భూ భారతి చట్టం ప్రయోగాత్మక అమలుకు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో పూర్తయింది. కామారెడ్డి, ఖమ్మం, ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 15 రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

 IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

IMD Monsoon Report: నైరుతిలో వానలే వానలు

భారత వాతావరణ శాఖ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్సరం 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది

Thumala Nageswara Rao: ప్రతి గ్రామానికీ జయశంకర్‌ వర్సిటీ విత్తనాలు

Thumala Nageswara Rao: ప్రతి గ్రామానికీ జయశంకర్‌ వర్సిటీ విత్తనాలు

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి, పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ‘‘గ్రామగ్రామానికి జయశంకర్‌ వర్సిటీ నాణ్యమైన విత్తనం’’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ద్వారా 12 వేల గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు

Andhra Pradesh Growth: వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

Andhra Pradesh Growth: వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ 8.21 Per జీఎస్‌డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

Coastal AP Farmers: ముంచిన అకాల వర్షం

అకాలవర్షం కోస్తా ప్రాంతంలోని రైతులను తీవ్రంగా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో ధాన్యం తడిసిపోయి, మామిడికాయలు నేలరాలాయి, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. కోస్తాలో పలు జిల్లాల్లో ఎడుగులు, పిడుగులతో వర్షాలు కురిశాయి

Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం

Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. భారత్‌ ఎగుమతులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదు

agriculture: ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

agriculture: ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

రైతులు అధునిక వ్యవసాయ పద్ద్ధతులు, యంత్రా లు ఉపయోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన సరోజినీ దేవి పేర్కొన్నారు. ఎస్సీ రైతులకు మంగళవారం ఆధునిక యంత్రాల వాడకంపై ఒక్క రోజు శిక్షణా తరగతులు కళాశాలో నిర్వహించారు.

Water Scarcity: పంటలు ఎండుతున్నాయ్‌..  నీళ్లివ్వండి

Water Scarcity: పంటలు ఎండుతున్నాయ్‌.. నీళ్లివ్వండి

వేసవి తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు.

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్‌ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి