• Home » Agriculture

Agriculture

Kharif Crops 2025: ఖరీఫ్‌ కళకళ

Kharif Crops 2025: ఖరీఫ్‌ కళకళ

రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటలు కళకళలాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో పాటు బంగాళాఖాతంలో...

Urea Shortage: యూరియా కోసం బారులు

Urea Shortage: యూరియా కోసం బారులు

యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు.

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం

మెయినాబాద్‌ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్‌ ఇచ్చిందని..

B Rajasekhar: అగ్రి ఇన్‌పుట్స్‌ లైసెన్సింగ్‌కు అజైల్‌ యాప్‌

B Rajasekhar: అగ్రి ఇన్‌పుట్స్‌ లైసెన్సింగ్‌కు అజైల్‌ యాప్‌

వ్యవసాయ శాఖ కొత్తగా రూపొందించిన అగ్రి ఇన్‌పుట్‌ లైసెన్స్‌ ఇంజిన్‌ అజైల్ యాప్‌ను ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్‌ బుధవారం అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు.

 NG Ranga Agricultural University: ఉద్యోగ విరమణ వయసు పెంపు కోసం రాయ‘బేరాలు’

NG Ranga Agricultural University: ఉద్యోగ విరమణ వయసు పెంపు కోసం రాయ‘బేరాలు’

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు వ్యవహారం కుంపటిని రాజేసింది. సీనియర్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచే జీవో అమలు కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి.

FCI Bribery Scam: ఎఫ్‌సీఐ పేరుతో వసూళ్ల దందా

FCI Bribery Scam: ఎఫ్‌సీఐ పేరుతో వసూళ్ల దందా

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సీఎంఆర్‌ అప్పగింతకు గడువు పెంచాలని కేంద్రాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోరింది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది..

 National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్‌ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

Mango farmers: గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతుల నిరీక్షణ

జ్యూస్‌ ఫ్యాక్టరీలకు పొరుగు జిల్లాల నుంచి కూడా మామిడి రైతులు తరలిరావడంతో ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర తోతాపురితో వచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి.

Agroforestry Rules: వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేత రూల్స్‌లో మార్పు

Agroforestry Rules: వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేత రూల్స్‌లో మార్పు

ఆగ్రోఫారెస్ర్టీ(వ్యవసాయ భూముల్లో వృక్షాల పెంపకం)ని ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల్లోని వృక్షాల నరికివేతను సులభతరం చేస్తూ నమూనా నిబంధనలు జారీ చేసింది.

Agros: ఆగ్రోస్‌ లొసుగులు ఎవరివి

Agros: ఆగ్రోస్‌ లొసుగులు ఎవరివి

వాటర్‌ షెడ్‌ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్‌, ఆగ్రోస్‌ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి