• Home » Agriculture

Agriculture

అలసందతో ఆదాయం

అలసందతో ఆదాయం

జిల్లాలోనే ప్రత్యేకించి తనకల్లు మండలంలో ఏడాది పొడవునా వందలాది ఎకరాల్లో టమోటా సాగులో ఉంటుంది. ఇటీవల టమోటా సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్‌ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది.

విత్తనాలు పండిస్తున్నాడు!

విత్తనాలు పండిస్తున్నాడు!

టమాటా, చిక్కుడు, వంకాయ... మార్కెట్‌కు వెళ్తే ఎవరైనా తప్ప కుండా అడిగేది వాటినే కదా! కానీ ఒక చిన్న ప్రశ్న ఎవరైనా, ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ టమాటా ఎక్కడిది? టమాటాల్లో 170 రకాలు, వంకాయల్లో 90 రకాలు, చిక్కుడులో 30 రకాలు న్నాయని తెలుసుకుంటే ఆశ్చర్య మేస్తుంది.

కోల్డ్ స్టోరేజీల్లో భద్రత ప్రశ్నార్థకం!

కోల్డ్ స్టోరేజీల్లో భద్రత ప్రశ్నార్థకం!

ప్రస్తుతం పంటకు మార్కెట్లో ధర లేదు. రైతులు కోల్ట్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపించటంతో కోల్డ్ స్టోరేజీల యజమానులు నిబంధనలను కాలరాస్తున్నారు.

దున్నకుండానే సాగు... బహు బాగు

దున్నకుండానే సాగు... బహు బాగు

ఒకే ఒక్కసారి పొలాన్ని దున్ని... పక్కనే నీరు పారేలా ఎత్తు మడులు వేసుకుంటే చాలు... 20 ఏళ్ల వరకు దున్నకుండా ఏడాదికి 3 పంటలు పండించొచ్చు. వరి, పత్తితో పాటు చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు.

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

అరటి సాగు చేసిన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లో రూ. 4వేల వరకు ధర తగ్గిపోవడంతో రైతలరే ఏమి చేయాలో అర్ధంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

అనంతపురం జిల్లా చిలమత్తూరు ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రాగులకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 250 హెక్టార్లకుపైగానే సాగవుతున్నట్లు అంచనా.

Freehold lands: ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం మళ్లీ రెండు నెలలు వాయిదా

Freehold lands: ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం మళ్లీ రెండు నెలలు వాయిదా

కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్‌ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

AP News: అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది

AP News: అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది

అక్కడ పంప్‌ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది. అవసరం ఉన్నవారు ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని మొక్కలకు వేసుకుంటారు. ఈ జీవ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేస్తారు. అందుకే ఆ గ్రామం ప్రకృతి సేద్యంతో పచ్చగా మారింది!

Kishan Reddy: వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

Kishan Reddy: వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం ఇప్పటికీ మన జీవన విధానంలో భాగమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్రి బిజినెస్ అవార్డులు ఇవ్వడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న రైతులు, ఇన్నొవేటర్స్, అగ్రిప్రెన్యూర్స్‌లని గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి