• Home » Agriculture

Agriculture

 ధాన్యం ధర మరింత పైపైకి..

ధాన్యం ధర మరింత పైపైకి..

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది.

రైతులకేదీ భరోసా..!

రైతులకేదీ భరోసా..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్‌, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తొలకరి వానలకే తొందరపడొద్దు..

తొలకరి వానలకే తొందరపడొద్దు..

తొలకరి వానలు పడగానే విత్తనాలు నాటేందుకు తొందర పడవద్దని రైతులకు వరంగల్‌ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అదనపు సంచాలకుడు రీసెర్చ్‌ ఎం.శ్రీధర్‌ వివరించారు.

‘మద్దతు’కు మించి.. పెరుగుతున్న ధాన్యం, మక్కల ధరలు

‘మద్దతు’కు మించి.. పెరుగుతున్న ధాన్యం, మక్కల ధరలు

రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి.

తొలకరికే తొందరొద్దు!

తొలకరికే తొందరొద్దు!

ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్

రైతుల పేరుతో దుష్ప్రచారం చేయొద్దు.. కేటీఆర్‌కి.. ఆది శ్రీనివాస్ వార్నింగ్

మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌రిపోతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్న‌ట్లుగా కేటీఆర్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆన‌లేదని తేల్చిచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి