Home » Afghanistan
సూపర్-4కు వెళ్లాలంటే శ్రీలంక విధించిన 292 పరుగుల టార్గెట్ను ఆప్ఘనిస్తాన్ 37.4 ఓవర్లలో ఛేదించాలి. ఈ లెక్కను దృష్టిలో పెట్టుకునే ఆప్ఘనిస్తాన్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ ఫారుఖీ చేసిన పనితో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అతడు డిఫెన్స్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాడు. భారీ షాట్లు కాదు కదా కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. చివరకు 38వ ఓవర్ నాలుగో బంతికి ఫారుఖీ అవుట్ కావడంతో ఆప్ఘనిస్తాన్ ఆలౌటైంది.
ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ కూడా అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత ఏడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడ్డాయి. మరి ఈసారైనా టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలుస్తుందా లేదా మరోసారి నిరాశ పరుస్తుందా?
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ (Bangladesh vs Afghanistan) ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (Rahmanullah Gurbaz and Ibrahim Zadran) రెండు రికార్డులను బద్దలకొట్టారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు ఫస్ట్ వికెట్కు ఏకంగా 256 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జంటగా రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ రికార్డు నెలకొల్పారు.
ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో అతిథ్య బంగ్లాదేశ్ రికార్డు విజయం సాధించింది. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా ఇది మూడో అతిపెద్ద విజయం.
కేరళ తీరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశానికి తరలిస్తున్న రూ.15 వేల కోట్ల విలువైన
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబన్ల పాలనను టార్గెట్ చేసుకున్నారు.
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో సోమవారంనాడు ఆత్మాహుతి దాడి..
అఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది...
భారత్, పాకిస్థాన్ సహా.. తొమ్మిది దేశాల్లో నేలకింద భూమి కదిలింది. అఫ్ఘానిస్థాన్లోని హింద్-కుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా మంగళవారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10.22 గంటలకు భారీ భూకంపం సంభవించింది.
ఢిల్లీ ఎన్సీఆర్(Ncr)లో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం(Earthquake) సంభవించింది.