Home » Adani Power
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ కాబోతున్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు అదానీ...
భారత్ను దోచుకున్న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ చరిత్రలో ఒక బ్రాండు.
విశాఖలో (Visakhapatnam) పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రానికి (AP) పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? అని సీపీఎం బాబూరావు (CPM Baburao) ప్రశ్నించారు. విద్యుత్ భారాలు తగ్గించాలంటూ సీపీఎం (CPM) ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Adani Group) యాజమాన్యంలోని అదానీ గ్రూప్పై (Adani Group) మరోసారి సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి.