• Home » Accident

Accident

Car Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు..

Car Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఆరుగురికి గాయాలు..

కొంత మంది ఒక వివాహ వేడుకకు సంతోషంగా వెళ్లి కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు పల్టీ కొట్టింది (Hardoi car accident). దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

Khammam Accident: చావు అంచుల దాకా వెళ్లొచ్చారు

Khammam Accident: చావు అంచుల దాకా వెళ్లొచ్చారు

ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా..

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

Road Accident Rajahmundry: డివైడర్‌ దాటొచ్చి.. కారును ఢీకొట్టి..

రాజమండ్రి గామన్‌ వంతెనపై లారీ డివైడర్‌ దాటి కారును ఢీకొట్టిన దారుణ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వారు మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Badvel Mishap: మృత్యు శకటం

Badvel Mishap: మృత్యు శకటం

కడప జిల్లా బద్వేలు ఘాట్‌ వద్ద బ్రేక్‌ ఫెయిల్‌ అయిన లారీ ఆగి ఉన్న కారుపై దూసుకెళ్లడంతో నాలుగుగురు మృతి చెందారు. మృతుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన దంపతులు, అక్కాతమ్ముడు ఉన్నారు.

 TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.

Chennai: కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి

Chennai: కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలు మృతిచెందిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. మేట్టుపాళయం - ఊటీ రహదారిలో కల్లార్‌ ఫ్లైఓవర్‌ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మాజీ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ మనవరాలు దివ్య ప్రియ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.

Plane Crash: నివాసాలపై కూలిన విమానం..

Plane Crash: నివాసాలపై కూలిన విమానం..

అమెరికాలోని శాన్‌ డియాగో పరిధిలో గురువారం వేకువజాము సెస్నా 550 అనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు విమానంలోని ముగ్గురు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో రాయవరానికి చెందిన సర్పంచ్‌ షరీఫ్‌ తమ్ముడు షేక్‌.మహమ్మద్‌ (27) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

 Annamaiah District: మూడు ప్రాణాల్ని బలిగొన్న నిద్ర మత్తు

Annamaiah District: మూడు ప్రాణాల్ని బలిగొన్న నిద్ర మత్తు

అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద కారులో ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్‌ అదుపు తప్పడంతో కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు.

Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..

Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..

ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి