Home » ABN Big Debate
ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్డిబేట్లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మీరు సీఎం అయినంత మాత్రాన ఏపీని బాగుచేయగలరా... అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని..
సీఎం జగన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.
తాను సీఎం అయిన తర్వాత రెవెన్యూ జనరేషన్, వెల్త్ క్రియేషన్కు అవసరమయ్యే ప్లాన్స్ అమలు చేస్తే.. ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...
ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఒక వింత అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అలాగే.. సాక్షి చానల్ మొత్తం ఫేక్ అని, అందులో ప్రసారమయ్యే వార్తలు..
ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.