Home » ABN Andhrajyothy
ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి... పాకిస్థాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లనున్నట్లు ప్రకటించాడు.
ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో.. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన పోలీసులు షాక్కు గురయ్యారు.
చాలా మందికి మూత్రాశయ క్యాన్సర్ గురించి అంతగా తెలియదు. ఈ క్యాన్సర్ విషయానికి వస్తే.. మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట వంటి లక్షణాలు ఉంటాయి.
ఒక కొండ పైనుంచి మరో కొండపై వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలంటే.. తాటి మార్గంలోనే వెళ్లాలి. కూర్చున్న చిన్న ఆసనం లాంటి వాహనం ఊయాల ఊగుతుంది.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని ముంబైకు మళ్లించారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర.. కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.