Home » ABN Andhrajyothy Effect
ఆస్ట్రేలియాపై విజయంతో వన్డే ప్రపంచకప్ను టీమిండియాగా ఘనంగా ప్రారంభించింది. కేవలం 200 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌట్), విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 6 ఫోర్లతో 85)ల అసాధారణ ఆటతీరుతో వహ్వా.. అనిపించారు.
జార్వో ఈ పేరు గుర్తుందా. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ!.. అదేనండి 2021లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో వచ్చి అందరినీ షాక్కు గురి చేశాడు. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
వన్డే ప్రపంచకప్లో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే ఈ మ్యాచ్లో గిల్ ఆడడం లేదు.
ఆప్ఘనిస్థాన్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి.
నేడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా ప్రపంచకప్లో భారత్ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తొలి మ్యాచ్లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్లో నేటి నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. టీమిండియా నేడు తమ మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్లో నేటి నుంచి టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఫేక్గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.
వన్డే ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడడానికి మైదానాలకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభవార్త చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ఉచితంగా తాగు నీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.