• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు  భిన్నంగా ఉంటాయి

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఉంటాయి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.

Election Commission of India: అమిత్‌ షాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి

Election Commission of India: అమిత్‌ షాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి

కేంద్ర మంత్రి అమిత్‌ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక..

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

EC: 64.2 కోట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లు

లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

RAINS : నైరుతి.. శుభారంభం

RAINS : నైరుతి.. శుభారంభం

నైరుతి రుతుపవనాలు ఆరంభంలోనే మేఘాల నిండా నీటిని మోసుకొచ్చాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాప్తాడు సమీపంలోని పండమేర వంక పొంగిపొర్లింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాల్‌ మండలంలో వేదవతి హగరి నదికి భారీగా నీరు చేరింది. ఉద్దేహాల్‌ వద్ద వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బళ్లారి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కణేకల్లు మండలంలోనూ భారీ వర్షానికి వేదవతి హగరి నది పొంగిపొర్లింది. ...

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

Exit Poll: రెండునెలల క్రితమే రూపకల్పన.. దీదీ నిప్పులు

ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.

Odisha: ఒడిశాలో హంగ్ అసెంబ్లీ..!! బీజేపీ కీ రోల్

Odisha: ఒడిశాలో హంగ్ అసెంబ్లీ..!! బీజేపీ కీ రోల్

బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.

Loksabha Results: తెలంగాణ బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్

Loksabha Results: తెలంగాణ బీజేపీలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్

మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవనుంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తారు.

PM Modi: కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన

PM Modi: కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన

కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు.

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

National :అక్కడ గెలిచిన పార్టీకే ఢిల్లీ పీఠం!

కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి