• Home » NRI

ప్రవాస

జపాన్‌‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని కన్నీరుమున్నీరు

జపాన్‌‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని కన్నీరుమున్నీరు

జపాన్ వీసా రాక రెస్టారెంట్‌ను మూసివేయాల్సి రావడంతో ఒక భారతీయ వ్యక్తి కన్నీరుపెట్టుకున్నారు. దేశాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూఎస్ఏ‌లో గ్రేట్ ఇండియన్ ఫుడ్, షాపింగ్ ఫెస్ట్ అండ్ మ్యాంగో ఫెస్టివల్

యూఎస్ఏ‌లో గ్రేట్ ఇండియన్ ఫుడ్, షాపింగ్ ఫెస్ట్ అండ్ మ్యాంగో ఫెస్టివల్

అమెరికాలోని శాన్ రామన్‌లోని బిషప్ రాంచ్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ & షాపింగ్ ఫెస్ట్ & మ్యాంగో ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.

తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం

తెలుగుదేశం మహానాడు.. దద్దరిల్లిన దమ్మాం

శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సుదూర ఎడారి ప్రాంతాల నుంచి పార్టీ అభిమానులు ఉత్సాహంతో కదం తొక్కుతూ చేరుకున్నారు.

ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్

ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్

అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ

మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించారు.

రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కల్యాణం.. భారీగా పాల్గొన్న ప్రవాస భారతీయులు

రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కల్యాణం.. భారీగా పాల్గొన్న ప్రవాస భారతీయులు

భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని ప్రోత్సాహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా రాలీలో చిన్న జీయర్ సంస్థ జెట్ క్యారీతో కలిసి శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించింది. అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన ఈ సీతారామ కళ్యాణం.. స్థానిక భారతీయ సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చింది.

కెనడాలో వృద్ధ జంట హత్య.. దోషులుగా భారత సంతతి యువకులు

కెనడాలో వృద్ధ జంట హత్య.. దోషులుగా భారత సంతతి యువకులు

కెనడాలో నాలుగేళ్ల నాటి వృద్ధ జంట హత్య కేసులో ముగ్గురు భారత సంతతి యువకులు తాజాగా దోషులుగా తేలారు. త్వరలో కోర్టు వారికి శిక్షను ఖరారు చేయనుంది.

అల్ హాస్సాలో ప్రవాసీ ప్రముఖుడి స్మారక సభ

అల్ హాస్సాలో ప్రవాసీ ప్రముఖుడి స్మారక సభ

ప్రవాసంలో తమలో ఒకరిగా ఉంటూ ఆ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన ఒక ప్రవాసీయుడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు సౌదీ అరేబియాలోని ఈశాన్య ప్రాంత ప్రవాసాంధ్రులు. ఇటీవల ఆయన అకస్మాత్తుగా మరణిస్తే ఆయనకు సామూహిక శ్రద్ధాంజలి ఘటించారు.

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ‘తానా స్కాలర్‌షిప్ వెబినార్’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్‌షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.

సింగపూర్‌లో వద్దిపర్తి పద్మాకర్ భాగవత సప్తాహం

సింగపూర్‌లో వద్దిపర్తి పద్మాకర్ భాగవత సప్తాహం

మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమార్థ సింగపూర్‌లో 2026 ఏప్రిల్ 18 నుండి 24 వరకు 409వ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి