• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Lok Sabha Election 2024: అందుకే కేటీఆర్ పేరు ఎప్పుడూ ప్రస్తావించను: కిషన్ రెడ్డి

Lok Sabha Election 2024: అందుకే కేటీఆర్ పేరు ఎప్పుడూ ప్రస్తావించను: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.

Lok Sabha Election 2024: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు

Lok Sabha Election 2024: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: గోనె ప్రకాష్ రావు

లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్‌కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.

Loksabha Polls: తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం.. ఎన్ని సీట్లంటే..?

Loksabha Polls: తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం.. ఎన్ని సీట్లంటే..?

తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.

 Lok Sabha Election 2024: ఆ సర్వేల రిపోర్టు చూస్తే రేవంత్, కిషన్ రెడ్డిలకు దిమ్మతిరిగింది: రావుల శ్రీధర్ రెడ్డి

Lok Sabha Election 2024: ఆ సర్వేల రిపోర్టు చూస్తే రేవంత్, కిషన్ రెడ్డిలకు దిమ్మతిరిగింది: రావుల శ్రీధర్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.

AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?

AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.

PM Modi: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: మోదీ

PM Modi: ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే: మోదీ

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు

PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.

Lok Sabha Election 2024: ఈ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Lok Sabha Election 2024: ఈ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఈనెల13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

Lok Sabha Election 2024: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.. మోదీపై కేసీఆర్ విసుర్లు

Lok Sabha Election 2024: దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.. మోదీపై కేసీఆర్ విసుర్లు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు.కామారెడ్డిలో కార్నర్ మీటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

Lok Sabha Election 2024: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ (BJP) స్పీడప్ చేసింది. తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు వరుసగా దండయాత్ర మొదలెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి