నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
హైదరాబాద్ లోగల జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
దేశంలో అతిపెద్ద భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిభగల విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు స్కాలర్షిప్లు ఇస్తుంది. సుమారు 23,230 మంది విద్యార్థులకు దాదాపు రూ. 90 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు చేస్తుంది.
డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ దిశగా భారతదేశం దూసుకెళుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమికండక్టర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా నిర్దేశిత టెక్నాలజీలు వేగంగా .....
ఒక వస్తువుతో కలిగే ప్రయోజనంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అందాన్ని జోడించడమే ఫ్యాషన్కు అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అనునిత్యం...
భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్) ఘజియాబాద్ యూనిట్లో 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి....
సివిల్స్ ప్రిపరేషన్లో వైఫల్యాలు ఎదుర్కునే వారు సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుంది. మరి ఈ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
కడప జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్మేళాను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ..