• Home » Editorial » Sampadakeeyam

సంపాదకీయం

విద్వేషాలు, అసహనాలు

విద్వేషాలు, అసహనాలు

మైనారిటీలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలమీద బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక తెలివైన సమాధానం చెప్పింది. పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు...

‘మహా’ బుల్డోజర్‌

‘మహా’ బుల్డోజర్‌

ఏదో ఒక నేరంలో నిందితుడో, దోషో అయినంతమాత్రాన నోటీసులు ఇవ్వకుండా, స్పందించడానికి తగినంత సమయం ఇవ్వకుండా, చట్టాలూ నిబంధనలూ పాటించకుండా నేరుగా బుల్డోజర్లతో పోయి వారి నివాసాలను నేలమట్టం...

కొలీజియంకు కొత్తపరీక్ష

కొలీజియంకు కొత్తపరీక్ష

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు పంపేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించడం ఆశ్చర్యం. వెనక్కుపంపేయాలని నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు అనుకున్నప్పుడే...

మహత్తర విజయం

మహత్తర విజయం

ఎనిమిదిరోజుల అంతరిక్ష యాత్రకని వెళ్ళిన సునీతా విలియమ్స్‌ బుచ్‌ విల్మోర్‌లు తొమ్మిదినెలల తరువాత తిరిగివచ్చారు. అంతరిక్ష కేంద్రం నుంచి పదిహేడు గంటల ప్రయాణం తరువాత...

శాంతియత్నాల్లో ట్రంప్!

శాంతియత్నాల్లో ట్రంప్!

మూడేళ్ళకు పైగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ గట్టిగానే కష్టపడుతున్నారు. ఆయన సహనం చూస్తుంటే ముచ్చటేస్తున్నది కూడా...

రక్తమోడిన గాజా

రక్తమోడిన గాజా

కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి చర్చించుకోబోతున్న తరుణంలో, ఇజ్రాయెల్‌ మంగళవారం తెల్లవారుజామున గాజామీద విరుచుకుపడి నాలుగువందలమందిని ఊచకోతకోసింది..

సెస్సుల తిరకాసు

సెస్సుల తిరకాసు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో సోమవారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. అనేకరకాల సెస్సులు, సర్‌చార్జీల పేరిట వసూలు చేసిన సుమారు ఆరులక్షల కోట్ల రూపాయలను...

శాంతికి అవకాశం!

శాంతికి అవకాశం!

అణుఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేది లేదు, డోనాల్డ్‌ ట్రంప్‌ చేతనైనది చేసుకోవచ్చు అని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కుండబద్దలు కొట్టేశారు. చర్చలకు రమ్మని ట్రంప్‌ కబురుపంపిన లేఖను తాను చూడలేదని...

బలూచ్‌ హెచ్చరిక!

బలూచ్‌ హెచ్చరిక!

బలూచిస్థాన్‌ వేర్పాటువాదులు ఒక రైలును హైజాక్‌ చేసిన ఉదంతం పాకిస్థాన్‌కు అత్యంత అవమానకరం. కథ సుఖాంతమైందని, ముప్పైమూడుమంది ఉగ్రవాదులను కాల్చిపారేశామని పాకిస్థాన్‌ ప్రభుత్వం చెబుతోంది...

కోవిడ్‌: నిన్న, నేడు, రేపు

కోవిడ్‌: నిన్న, నేడు, రేపు

ఐదేళ్ల క్రితం (11 మార్చి, 2020) ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌–19ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. దీని విలయ తాండవం 2019 డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమై రోజులు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి