Home » Editorial » Kothapaluku
ఓట్ల లెక్కింపునకు సమయం సమీస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోస్టులు పెడుతూ వీడియోలు చేస్తూ వదులుతున్న వారి హడావుడి కూడా...
‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...
హమ్మయ్య! ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగునాట అధికార, ప్రతిపక్ష నాయకులు, జాతీయ స్థాయి నాయకులు కూడా అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను ఊదరగొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో విశేషం...
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...
అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలం అని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు, హక్కులు గుర్తుకొస్తాయి...
వ్యూహాలైనా, పథకాలైనా రాజకీయాల్లో ఒక్కసారే ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే!...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ‘కలికాలం’ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, నైతికత లోపించడం చూస్తే కలికాలం గుర్తుకొస్తోందని అంటున్నారు...
నిన్న మొన్నటి వరకు సాధారణ విషయంగానే పరిగణిస్తూ వస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో చేయిస్తున్న విచారణతో సంచలనంగా మారింది. తెలుగు రాష్ర్టాలలో ఫోన్ ట్యాపింగ్...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ వ్యవహారంలో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన రాజసూయ యాగం ముగిసినట్టేనా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ...
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు...