Home » Editorial » Kothapaluku
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు భారతీయ జనతా పార్టీపై గుస్సా వచ్చింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని, జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను...
ఆక్సిజన్ కోసం ఆర్తనాదాలు, మందుల కోసం ఆక్రందనలు, ఆస్పత్రులలో బెడ్ల కోసం పడిగాపులు, పైరవీలు, శ్మశానాలలో శవాలను దహనం చేయడానికి భారీ క్యూ లైన్లు... ఇదీ నేటి భారతావని ముఖచిత్రం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జుగుప్సాకర స్థాయికి చేరుకున్నాయి. ఉద్దండ పండితులు, భాషాకోవిదులు నడయాడిన చోట ఇప్పుడు బూతులు రాజ్యమేలుతున్నాయి. నాయకుల నోటివెంట అత్యంత అభ్యంతరకరమైన పదాలు అలవోకగా జాలువారుతున్నాయి...
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాజకీయంగా లాభపడుతూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో...
ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికలు, తదనంతర పరిణామాల విషయానికి వద్దాం...
ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసే దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని ఆర్థిక నిపుణులు, మేధావుల విశ్లేషణలు వింటున్న తర్వాత ‘ఏపీ ఆర్థిక సంక్షోభం-ప్రజల భవిష్యత్తు’పై తక్షణం రౌండ్టేబుల్ సమావేశం జరగాలని జనసేన కోరుకుంటోందని...
‘‘మనవాళ్లు ఎంత సన్నాసులో ఢిల్లీ వాళ్లకు తెలిసిపోయింది’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు గానీ, ‘‘మనవాళ్లు ఉత్తవెధవాయిలోయ్’’ అని కన్యాశుల్కం...
భారతదేశానికి ఊపిరి ఆడటం లేదు. ప్రాణవాయువు ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి....
డ్వాక్రామహిళలకు రుణమాఫీలో భాగంగా రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరువేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో వేశారు. ‘చరిత్ర ఎరుగని ఆసరా ఇది’ అని తన సొంత పత్రికలో తాటికాయంత అక్షరాలతో రాయించుకున్నారు...
కేంద్రప్రభుత్వ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ అంటే అలుసైపోయిందా? ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకుల బలహీనతల వల్ల రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందా...