• Home » Editorial » Kothapaluku

కొత్త పలుకు

ఉత్తుత్తి యుద్ధం!

ఉత్తుత్తి యుద్ధం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లోని రాజకీయ నాయకుడు మళ్లీ నిద్ర లేచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లకు ఆయన కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు....

కేసీఆర్‌ ఎత్తులు! జగన్‌ జిత్తులు!!

కేసీఆర్‌ ఎత్తులు! జగన్‌ జిత్తులు!!

హైదరాబాద్‌కు వచ్చిన నాయకులు తనను కలవాల్సిందే గానీ, తాను వెళ్లి కలుసుకోవడం కేసీఆర్‌కు అలవాటు లేదు. కేంద్ర మంత్రులకు సైతం ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చేవారు కాదు. అలాంటిది రెండు రోజుల క్రితం తన భార్యకు చికిత్...

బీఆర్ఎస్ వెనుక గెలుపు వ్యూహం!

బీఆర్ఎస్ వెనుక గెలుపు వ్యూహం!

తెలంగాణలో కేసీఆర్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక...

అడ్డదారులు... ఎదురుదాడులు

అడ్డదారులు... ఎదురుదాడులు

కేంద్రంపై యుద్ధం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట వరసకైనా అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కనీసం నోరు కూడా విప్పడం లేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసహాయం చేసేది లేదని కరాఖండీగా చెప్పినా...

మాట మార్చి... మడమ తిప్పి!

మాట మార్చి... మడమ తిప్పి!

ప్రత్యేక హోదా విషయంలో చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతులెత్తేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా లభిస్తే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని...

టార్గెట్‌ టీడీపీ!

టార్గెట్‌ టీడీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతాపార్టీ స్కెచ్‌ వేసుకుందా? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని...

భక్తి పోయింది... భయం తగ్గింది!

భక్తి పోయింది... భయం తగ్గింది!

సేమ్‌టు సేమ్‌... అవే సన్నివేశాలు, అవే మాటలు! 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా గాలిలో మేడలు కట్టారో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే విధంగా ఊహల్లో...

...మారాలి జగన్‌!

...మారాలి జగన్‌!

‘రావాలి జగన్‌- కావాలి జగన్‌’ అని ప్రజలు పలవరించి రెండున్నరేళ్లు దాటింది. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని ప్రజలను వేడుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్‌ రెడ్డి రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్నారు...

కిరాయి వ్యూహకర్తలు, బడాయి పాలకులు

కిరాయి వ్యూహకర్తలు, బడాయి పాలకులు

‘కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కోసం పని చేస్తాను’ అని ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారం పొందుతున్న ప్రశాంత్‌ కిశోర్‌ ఈ మధ్య ఎక్కడో ప్రకటించారు. ఆ వెంటనే ‘వద్దు వద్దు నరేంద్ర మోదీకే పని చేయండి’ అని...

కేసీఆర్‌పై జనాలకు బోర్‌ కొట్టేసిందా?

కేసీఆర్‌పై జనాలకు బోర్‌ కొట్టేసిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణపై బోరు కొట్టినట్లుంది. ముఖ్యమంత్రి పదవి తన కాలి గోటికి సమానమని అప్పుడప్పుడూ వ్యాఖ్యానించే ఆయన, తన స్థాయికి ఆ పదవి సరిపోదని, జాతీయస్థాయి నాయకుడిగా..



తాజా వార్తలు

మరిన్ని చదవండి