Home » Editorial » Kothapaluku
అమెరికాలో శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థ వగైరాలు పటిష్ఠంగా ఉన్నాయి. కనుక మీడియా సైతం లొంగుబాటుకు నిరాకరించింది....
ముఖ్యమంత్రి కేసీఆర్కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ, తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్వహిస్తోంది....
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అనుభవిస్తున్న మానసిక క్షోభ పగవాడికి కూడా ఎదురవకూడదు. క్రిస్మస్ సందర్భంగా రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు అందరూ ఇడుపులపాయకు చేరుకుని పండుగ జరుపుకుంటారు...
చెట్టుఎక్కుదామంటే ఆకులు అడ్డొస్తున్నాయని వెనుకటికి ఎవడో అన్నాడట! కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పటికీ...
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనేది నానుడి. మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ నానుడి గుర్తుకొస్తుంది...
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో జగన్రెడ్డి కోసం ఆందోళన చేస్తున్నవారు చెప్పగలరా? హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టు మూసీనది ఒడ్డున పాతబస్తీ వైపు ఉంది....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లోని రాజకీయ నాయకుడు మళ్లీ నిద్ర లేచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లకు ఆయన కాంగ్రెస్ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చారు....
హైదరాబాద్కు వచ్చిన నాయకులు తనను కలవాల్సిందే గానీ, తాను వెళ్లి కలుసుకోవడం కేసీఆర్కు అలవాటు లేదు. కేంద్ర మంత్రులకు సైతం ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చేవారు కాదు. అలాంటిది రెండు రోజుల క్రితం తన భార్యకు చికిత్...
తెలంగాణలో కేసీఆర్ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక...
కేంద్రంపై యుద్ధం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట వరసకైనా అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు కూడా విప్పడం లేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసహాయం చేసేది లేదని కరాఖండీగా చెప్పినా...