• Home » Editorial » Kothapaluku

కొత్త పలుకు

సింగర్‌ను కరెన్సీ నోట్లతో ముంచెత్తిన అభిమానులు.. Video Viral

సింగర్‌ను కరెన్సీ నోట్లతో ముంచెత్తిన అభిమానులు.. Video Viral

గుజరాత్‌లో ఓ జానపద సింగర్‌ను ఫ్యాన్స్ కరెన్సీ నోట్లతో ముంచెత్తారు.

సభ... సంస్కారం!

సభ... సంస్కారం!

‘మీనాయకుడిని సభకు తీసుకురండి నాకు చూడాలని ఉంది’. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్య ఇది...

రాజు లేడు.. యువరాజూ లేడు!

రాజు లేడు.. యువరాజూ లేడు!

‘రాష్ర్టానికి పరిశ్రమలు రప్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌, సింగపూర్‌, చైనా, జపాన్‌లకు వెళ్లడం మూర్ఖత్వం!’... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి చేసిన విమర్శ ఇది. ఎవరూ ఆహ్వానించకపోయినా చంద్రబాబు దావోస్‌ వెళ్లి ఏడు కోట్లు ఖర్చు చేశారని కూడా జగన్‌ విమర్శించారు...

జగన్మోహనమా, జనకంటకమా?

జగన్మోహనమా, జనకంటకమా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను...

కేసీఆర్‌... పారాహుషార్‌!

కేసీఆర్‌... పారాహుషార్‌!

‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది’... అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరచూ అంటుంటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు...

ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!

ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!

ప్రపంచ ప్రఖ్యాత లెబనాన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌ రచించిన కవిత ఇది. ఇందులో ఖలీల్‌ వ్యక్తం చేసిన ఆవేదనాభరిత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నాయని పలువురు...

గ్రేటర్‌ దడ!

గ్రేటర్‌ దడ!

రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతున్నదన్న సమాచారం తమ వద్ద ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించగా...

సీఎంల ‘ముందస్తు’ తంటాలు!

సీఎంల ‘ముందస్తు’ తంటాలు!

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ...

ఏది కుట్ర.. ఎవరిది కుట్ర?

ఏది కుట్ర.. ఎవరిది కుట్ర?

ప్రభుత్వాధినేతపై ఆరోపణలు, విమర్శలు చేయడం ప్రభుత్వ వ్యతిరేక కుట్ర అవుతుందా? ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు అదొక కారణంగా చూపించి...

మీకు చేతకాక మీడియాపైకి!

మీకు చేతకాక మీడియాపైకి!

తనప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే ఓర్వలేని దుష్ట చతుష్టయం కళ్లలో నిప్పులు పోసుకుంటున్నదని, దొంగల ముఠాగా తయారై కుట్రలు చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డ్డి మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు....



తాజా వార్తలు

మరిన్ని చదవండి