వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సరిగా పనిచేయడం లేదని నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలు తరుచూ ఢిల్లీ వచ్చి సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలో...
‘ఏమండీ, మనం కూడా కుంభమేళాకు ఎందుకు పోకూడదు...’ అని ఇటీవల ఒక ప్రముఖ ప్రగతిశీలవాదిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ను ఉదయాన్నే...
‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా?’ అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలుచుకుంటే జరగనిది ఏమీ ఉండదని చెప్పవచ్చు. గత వారం ప్రధానమంత్రి తన కార్యాలయంలో రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ను నియమించారు...
ప్రతీదాన్నీ వ్యతిరేక దృక్పథంతో చూడడం సరైంది కాదని లోకమంతా పచ్చగా ఉన్నదని నమ్మేవారు అంటారు కాని కొన్ని దృశ్యాలు చూసినప్పుడు మనసు కలచివేస్తుంటే మాట్లాడకుండా....
‘రాజుకు ఒకటే నిబంధన వర్తిస్తుంది. అతడు బలంగా ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి’ అని చాణక్యుడు చెప్పినట్లుగా మౌర్య సామ్రాజ్యం దేశమంతటా విస్తరించినట్లే భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్రమోదీ...
పాత పార్లమెంట్ భవనంలోని రీడింగ్ రూమ్ పై భాగంలో వివిధ సంస్థానాధీశుల రాచరిక చిహ్నాలు కనపడతాయి. స్వాతంత్ర్యం రాకముందు ఈ రీడింగ్ రూమ్ సంస్థానాధీశుల ఛాంబర్గా ఉండేది. రాజులు పోయారు, రాచరిక...
కాలం ఎంత వేగంగా మారుతోంది! గత అయిదేళ్లతో పోలిస్తే ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చినట్లు కనపడుతోంది. 2014, 2019 సార్వత్రక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లోక్సభలో...
‘ప్రజలకు స్వీట్ల మాదిరి ఉచితాలను పంచిపెడుతూ పోతే ఆధునిక భారత దేశం అంధకార యుగంలోకి జారిపోతుంది.. ఉచితాలను అమలు చేస్తే ఎక్స్ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, రక్షణ కారిడార్లను...
‘ఈ దేశం ఎటు పోతుందో అని భయమేస్తోంది. ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారు. మనుషులకు డబ్బే ప్రధానమైంది. ఎవరి గురించి ఏ ఆరోపణ వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. చాలా బాధ...
‘నన్ను రాహుల్ గాంధీ తోసేశారు’ అని బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజపుత్ ఆరోపించారు. ‘ముఖేశ్ రాజపుత్ నాపై పడితే నేను క్రింద పడ్డాను. నా తలకు గాయం తగిలింది’ అని మరో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి చెప్పారు....