భారత రాజ్య స్వభా వం సమాఖ్య స్ఫూర్తితో ఉన్నదా, లేక కేంద్రీకృత ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ప్రాధాన్యత నిచ్చిందా అన్న విషయం...
ఏదేశ ప్రజలైనా తమ చరిత్ర, ఐక్యత, సాంస్కృతిక వారసత్వం గురించి తలుచుకుని ఉప్పొంగిపోతే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ ఉండదు. భారతీయ జనతా పార్టీ నేతలు కానీ, ఇంకెవరైనా కానీ మన గత ఘన వైభవం గురించి చెప్పుకోవడం...
‘పార్లమెంట్ సమావేశాల్లో మేము అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు...
దేశ రాజకీయాలు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనను ప్రశ్నించకుండా రాజకీయ విశ్లేషణ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి...
‘కొందరు వ్యక్తులు విద్వేష ప్రసంగాలకు పూనుకుని ప్రజల మధ్య ద్వేష భావాలను రెచ్చగొట్టడం గురించి తీవ్రంగా పరిగణించాలి. వారిపై చర్య తీసుకునేందుకు ఐపీసీలో అవసరమైన మార్పులు చేయాలి...
దేశంలో ఏ కీలక పరిణామం జరిగినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్కు వెళుతుంటారు. తన స్వంత రాష్టానికి వెళ్లినప్పుడల్లా...
ఎన్నికలు సమీపిస్తుంటే తమ కాళ్ల కింద నేల కరిగిపోతున్నట్లు, ఎవరో తమ సర్వస్వం దోచుకుపోతున్నట్లు రాజకీయ నాయకులకు దుస్వప్నాలు వస్తుంటాయి. ఎప్పుడూ ఎవరికీ లొంగరని...
సామాజిక పరిస్థితులు పరిపక్వం కాకుండా సమాజంలో ఏ మార్పూ సంభవం కాదు. కొన్నిసార్లు పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పుకు దోహదం చేసే శక్తులు బలహీనంగా ఉంటే కూడా అది సాధ్యపడదు...
ముఖ్యమంత్రులు, మంత్రుల మార్పుల గురించి మీడియాలో రాజకీయ కథనాలు రావడం సర్వ సాధారణం. కానీ గుజరాత్లో అలా రాసినందుకు ధవళ్ పటేల్ అనే ఒక న్యూస్ పోర్టల్ సంపాదకుడిని...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో 2024 సార్వత్రక పోరులో మన విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. నేను కేవలం బిజెపి గెలుపు గురించి మాట్లాడడం లేదు. ఇవి సాధారణ ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి...