కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఒక విమానాశ్రయంలో ఉండగా, ఆయనకు ఒక ఫోన్ వచ్చింది...
తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం పట్ల దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీలు ఎంతో ఆనందం పొందారని ద్రౌపది ముర్ము రెండు రోజుల క్రితం పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడుతూ అన్నారు...
‘మేముఇక్కడికి మోదీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము. మా పని పూర్తయింది. మమ్మల్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా...
వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తున్నప్పుడు, తన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలోనూ, బయటా రణగొణ ధ్వనులు వినిపిస్తున్నప్పుడు, తన గ్రాఫ్ పడిపోతున్నదా....
ఆశ్రిత కళాకారులు, కవులు, పండితులు రాజు అభిరుచికి అనుగుణంగా ఆయనను అలరింప చేసేందుకు ప్రయత్నిస్తారు. అలానే వర్తమాన భారతదేశంలో వ్యవస్థలన్నీ అధికార పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నాయి....
ఒకవిజయం అనేక వైఫల్యాలను కప్పి పుచ్చుతుందనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా కనిపిస్తోంది. గత ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో అనేక ప్రశ్నార్థకమైన, విమర్శించదగ్గ నిర్ణయాలు...
‘ఆకాశంలోకి తలఎత్తి దట్టమైన మేఘాలను చీల్చుకుని వెలుగు నివ్వాలన్న సంకల్పంతో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు...
కర్ణాటక తర్వాత మరో దక్షిణాది రాష్ట్రంలో ప్రవేశించేందుకు చాలాకాలంగా బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలు రకరకాల కారణాల వల్ల సఫలీకృతం కాలేదు...
మరో రెండు రోజుల్లో 2021 సంవత్సరం చరిత్రపుటల్లో భాగం కానుంది. అనేక ఎదురు దెబ్బలు, శరాఘాతాల మధ్య ప్రధానమంత్రి మోదీ మరో కొత్త ఏడాదిలో ప్రవేశించనున్నారు....
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశా బ్దాలు గడిచిపోయినప్పటికీ దేశ ప్రజల జీవించే హక్కు గురించి, ప్రాథమిక హక్కుల గురించి ఇంకా చర్చిస్తున్నారంటే...