‘క్రైస్తవ ధర్మ ప్రచారకుడు వెరియర్ ఎల్విన్తో నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం హిందూ సాధువులు నాగాలాండ్కు వెళ్లడాన్ని నిషేధించారు. పర్యవసానమేమిటి? నాగభూమిలో ...
క్రిస్టోఫర్ నోలన్ తీసిన Oppenheimer సినిమాను చూశాను. అణు శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రమది.
భారత్లో ప్రజాస్వామిక ప్రక్రియ కొత్త చైతన్యంతో ద్విగుణీకృతమవడం ఎలా? 2009 సార్వత్రక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ మ్యాగజైన్ నొకదానికి రాసిన వ్యాసంలో నేను నాలుగు ప్రతిపాదనలు చేశాను.
నేను అమితంగా గౌరవించే ఇద్దరు వృద్ధ భారతీయులు గత నెలలో కీర్తిశేషులు అయ్యారు. ఒకరు ముంబైలోను, మరొకరు బెంగళూరులోను మరణించారు.
మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.
కర్ణాటక శాసనసభా ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయపక్షాలకు ఒక మానిఫెస్టోను ఆ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా రూపొందించాయి.
అలకనంద లోయ ఎగువ ప్రాంతంలోని మన్దాల్ గ్రామంలో చిప్కో కథ ప్రారంభమయింది. 1973 మార్చి 27న కలప వ్యాపారులు ఆ అటవీ గ్రామపరిసరాలలోని చెట్లను నరికివేయడానికి వచ్చారు...
అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్ –శ్రీలంక మధ్య 2009 నవంబర్లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది.
జీవిత చరిత్రలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఒక రంగంలో మహత్తర కృషి చేసిన ఒక ఉదాత్తుని గురించి అదే రంగంలోని మరో ప్రముఖుడు రాసిన పుస్తకాలు మరింత ఆసక్తికరమైనవి.
‘మనజీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది. కాదు, ఆ కాంతి ప్రకాశిస్తూనే ఉంది.