• Home » Editorial » Gathanugatham

గతానుగతం

మణిపూర్ పాపాల భైరవులు

మణిపూర్ పాపాల భైరవులు

గత పక్షం రోజులుగా వార్తా జగత్తులో రెండు అంశాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది.

క్రికెట్ మాంత్రికులకు దక్కని గౌరవం!

క్రికెట్ మాంత్రికులకు దక్కని గౌరవం!

అదొక పచ్చని యవ్వన స్మృతి. నేను నా 16వ వసంతంలోకి ప్రవేశించనున్న రోజులవి (మార్చి 1974). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు నేను ప్రప్రథమంగా వెళ్లిన...

‘నెహ్రూ–ఎల్విన్ ఒప్పందం, క్రైస్తవ ఈశాన్యం’

‘నెహ్రూ–ఎల్విన్ ఒప్పందం, క్రైస్తవ ఈశాన్యం’

‘క్రైస్తవ ధర్మ ప్రచారకుడు వెరియర్ ఎల్విన్‌తో నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం హిందూ సాధువులు నాగాలాండ్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. పర్యవసానమేమిటి? నాగభూమిలో ...

ఐన్‌స్టీన్: మనకు తెలియని మరిన్ని లోతులు..!

ఐన్‌స్టీన్: మనకు తెలియని మరిన్ని లోతులు..!

క్రిస్టోఫర్ నోలన్ తీసిన Oppenheimer సినిమాను చూశాను. అణు శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రమది.

2024: ఒక ప్రజాస్వామ్యవాది ఆకాంక్ష

2024: ఒక ప్రజాస్వామ్యవాది ఆకాంక్ష

భారత్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ కొత్త చైతన్యంతో ద్విగుణీకృతమవడం ఎలా? 2009 సార్వత్రక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ మ్యాగజైన్ నొకదానికి రాసిన వ్యాసంలో నేను నాలుగు ప్రతిపాదనలు చేశాను.

ప్రగతిపొద్దు పొడిచింది ఇప్పుడేనా?

ప్రగతిపొద్దు పొడిచింది ఇప్పుడేనా?

నేను అమితంగా గౌరవించే ఇద్దరు వృద్ధ భారతీయులు గత నెలలో కీర్తిశేషులు అయ్యారు. ఒకరు ముంబైలోను, మరొకరు బెంగళూరులోను మరణించారు.

అహింసా ప్రవక్త ఆకుపచ్చని ఆలోచనలు

అహింసా ప్రవక్త ఆకుపచ్చని ఆలోచనలు

మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.

పౌర సమాజ భీతిలో పాలక శ్రేణులు

పౌర సమాజ భీతిలో పాలక శ్రేణులు

కర్ణాటక శాసనసభా ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయపక్షాలకు ఒక మానిఫెస్టోను ఆ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా రూపొందించాయి.

చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

అలకనంద లోయ ఎగువ ప్రాంతంలోని మన్దాల్ గ్రామంలో చిప్కో కథ ప్రారంభమయింది. 1973 మార్చి 27న కలప వ్యాపారులు ఆ అటవీ గ్రామపరిసరాలలోని చెట్లను నరికివేయడానికి వచ్చారు...

అధికార అతిశయంలో నరేంద్ర మోదీ

అధికార అతిశయంలో నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్ –శ్రీలంక మధ్య 2009 నవంబర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి