సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

ABN, Publish Date - Apr 04 , 2026 | 09:55 PM

తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు టీటీడీ తరహా నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలపై నిషేధం విధించారు.

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు టీటీడీ తరహా నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలపై నిషేధం విధించారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని.. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్.


ఈ వార్తలు కూడా చదవండి

క్లారిటీ లేదు.. సీఐడీ విచారణపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

Updated at - Apr 04 , 2026 | 09:55 PM