శబరిమల ఆలయంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ

ABN, Publish Date - Apr 07 , 2026 | 11:10 AM

శబరిమల ఆలయంపై 2018 నాటి చారిత్రాత్మక తీర్పును సమీక్షిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ వివరాలను 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' లైవ్ వీడియోలో వీక్షించండి.

ఇంటర్నెట్ డెస్క్: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై 2018 తీర్పును సమీక్షిస్తూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభించింది. ఈ కేసు మతపరమైన స్వేచ్ఛ, మహిళల హక్కులు, రాజ్యాంగంలోని 14, 25 ఆర్టికల్స్‌కు సంబంధించిన కీలక అంశాలను తేల్చనుంది. ఈ విచారణను 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated at - Apr 07 , 2026 | 11:22 AM