ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ గా మాధవరావు

ABN, Publish Date - Aug 19 , 2026 | 11:52 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు.

అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్‌ కోరారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో వీక్షించండి.

Updated at - Aug 19 , 2026 | 11:52 AM