సంజయ్ కంచు మోత
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:31 AM
ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్లో తొలిరోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. బుధవారం పతకాలు సాధించిన వారిలో తెలుగు అథ్లెట్ కూడా ఉండడం...
తొలిరోజు భారత్కు పతకాల పంట
ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ
న్యూఢిల్లీ: ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్లో తొలిరోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. బుధవారం పతకాలు సాధించిన వారిలో తెలుగు అథ్లెట్ కూడా ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన నీలం సంజయ్ రెడ్డి డిస్కస్ త్రో ఎఫ్11/12 ఈవెంట్లో కాంస్యం నెగ్గాడు. భారత్కే చెందిన మోను స్వర్ణం, ప్రవీణ్ శర్మ రజతాలు గెలిచారు. హైంజప్ (టీ44)లో ప్రవీణ్ కుమార్ పసిడి, ఉన్ని రేణు, బంటి రజత, కాంస్యాలు నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్