Share News

Veeravalli Joshitha: జోషితకు స్వర్ణం

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:03 AM

జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-17లో హైదరాబాద్‌ యువ ఆర్చర్‌ వీరవల్లి జోషిత...

Veeravalli Joshitha: జోషితకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-17లో హైదరాబాద్‌ యువ ఆర్చర్‌ వీరవల్లి జోషిత ఒక స్వర్ణం, రజతంతో మెరిసింది. 15 ఏళ్ల జోషిత రాంచీలో జరిగిన ఈ పోటీల్లో కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచింది. అంకుముందు జరిగిన క్వాలిఫయర్స్‌లో రజతం సాధించింది.

ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 06:03 AM