అరుంధతికి ఐసీసీ అవార్డు
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:08 AM
భారత పేసర్ అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన ఆమె ఐసీసీ ఫిబ్రవరి నెల పురస్కారానికి...
దుబాయ్: భారత పేసర్ అరుంధతి రెడ్డికి ఐసీసీ అవార్డు లభించింది. హైదరాబాద్కు చెందిన ఆమె ఐసీసీ ఫిబ్రవరి నెల పురస్కారానికి ఎంపికైంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీ్సలో సత్తాచాటినందుకు అరుంధతికి అవార్డు దక్కింది. 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సిరీ్సలో అరుంధతి 8 వికెట్లు సాధించింది. పురుషుల్లో..పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదాకు ఫిబ్రవరి నెల పురస్కారం లభించింది. టీ20ప్రపంచకప్లో చూపిన ప్రతిభకుగాను ఫర్హాన్ను ఎంపిక చేశారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం