అర్జున్ జోడీకి స్వర్ణం
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:42 AM
యూఎస్ ఓపెన్ పికెల్బాల్ చాంపియన్షి్ప్స డబుల్స్ టైటిల్ను భారత జంట...
యూఎస్ ఓపెన్ పికెల్బాల్
న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్ పికెల్బాల్ ఛాంపియన్షిప్స్ డబుల్స్ టైటిల్ను భారత జంట అర్జున్సింగ్-ఆదిత్య సింగ్ జోడీ సొంతం చేసుకొంది. 5.0 ఈవెంట్ ఫైనల్లో అర్జున్-ఆదిత్య 9-11, 11-2, 11-7తో జెమెడో-లిన్ ద్వయంపై నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ