మైత్రీవనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 29 , 2026 | 02:14 PM
హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రీవనం సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
1/5
హైదరాబాద్లోని అమీర్పేట్ మైత్రీవనం సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
2/5
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
3/5
ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు నివాళులు అర్పించారు.
4/5
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయ, సినీ వర్గాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది.
5/5
మైత్రీవనం పరిసరాలు ఎన్టీఆర్ అభిమానులతో కళకళలాడగా, భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Updated at - May 29 , 2026 | 02:14 PM